Annadata Sukhibhava: 47.77 లక్షల రైతుల జాబితాలో డబ్బులు జమ, అర్హుల జాబితా చూసుకోండి

Annadata Sukhibhava Update:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరుస్తున్నారు. రైతు సేవా కేంద్రాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు ఇంకా 61 వేల మంది పెండింగ్ ఉన్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 2000 నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా 5000 విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అర్హుల జాబితా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥టీటీడీ లో ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు భర్తీ

Annadata Sukhibhava Important Updates:

  • మొత్తం రైతులు 47.77 లక్షల మంది ఉన్నారు.
  • జూలై నెలలో ఈ పథకం డబ్బులు జమ చేస్తారు.
  • ఇప్పటివరకు 98% రైతులు ఈ కేవైసీ పూర్తి చేయడం జరిగింది.
  • కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు.
  • ఈ పథకం ద్వారా రైతులకు మొదటి విడత ద్వారా 5000 ఆర్థిక సహాయం అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • భూమిలేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
  • ఇంకా ఎవరైనా భూమి ఉన్న రైతులు నమోదు చేసుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Annadata Sukhibhava Eligible List:

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ లో చూసుకోవాలంటే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో త్వరలో అప్డేట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కేవైసీ పేరు వచ్చిన రైతులు అందరూ అర్హులని భావించవచ్చు త్వరలో ఆన్లైన్ ద్వారా ఈ లిస్ట్ అందుబాటులో వస్తుంది వాట్సాప్ మన మిత్రులు కూడా అప్డేట్ చేస్తామని తెలియజేశారు. జూలై నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తారు.

Annadata Sukhibhava Update

Join WhatsApp Group 

ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!