తల్లికి వందనం డబ్బు పడని వారు వెంటనే ఇలా చేయండి, సమయం 20 జూన్ వరకు ఉంది.

తల్లికి వందనం పథకం అప్డేట్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ప్రభుత్వం విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే చాలా మంది లబ్ధిదారులకు వారి ఖాతాలకు డబ్బులు జమ కాలేదని ఆవేదన చెందుతున్నారు అయితే వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ప్రభుత్వం ఎవరికైనా ఏదైనా కారణాలతో సమస్యలు ఉంటే గ్రీవెన్స్ అర్జీ పెట్టు కోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి చివరి తేదీ 20 జూన్. మీ సమీప గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీకు అవకాశం కనిపిస్తున్నారు వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అనర్హులు అయిన వారు దరఖాస్తు విధానం:

చాలామంది పరుపులు అయినా అనర్హులు అయినట్టు కొన్ని కారణాలవల్ల చూపిస్తూ ఉంటుంది అటువంటివారు ఈనెల 20 వ తేదీ లోపు గ్రామ మరియు వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ సెక్రెటరీ లాగిన్ నందు అర్జీ సమర్పించడానికి అవకాశం కల్పించడం జరిగింది అర్హులు అయిన వారు మాత్రమే అవకాశం ఉంటుంది కావున మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా వెంటనే అర్జీ సమర్పించండి.

ఈ అర్జీ సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం SOP విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా క్రింద తెలిపిన సమస్యలు ఉన్నవారు అర్జీ సమర్పించవచ్చు అలాగే పాఠశాలలో 1 వ తరగతి కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేయవలసి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత వీరికి జూలై 5 వ తేదీ డబ్బులు విడుదల చేస్తారు. అనర్హులు అయినవారు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అర్హులు అయితే వారికి కూడా జూలై 5 వ తేదీ డబ్బులు రావడం జరుగుతుంది.

భూ సమస్య ఉన్న వారు:

తల్లికి వందనం పథకంలో భాగంగా Wet Land మూడు ఎకరాల లోపు Dry Land 10 ఎకరాల లోపు కలిగి ఉన్నవారు ఏదైనా కారణాలతో భూ సమస్య వల్ల అనర్హులు అయితే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో అర్జీ సమర్పించవచ్చు ఇది MRO స్థాయి అధికారి పరిశీలించి ఆమోదం తెలుపుతారు.

నాలుగు చక్రాల వాహనం:

నాలుగు చక్రాల కారు కలిగిన వారు తల్లికి వందనం పథకానికి అనర్హులు అయితే (టాక్సీ, ట్రాక్టర్ మినహాయింపు) అటువంటివారు ఒకవేళ మీకు కారు నిజంగా లేకపోతే మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించవచ్చు RTO వారు పరిశీలించి మీకు కారు లింక్ లేకపోతే మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది.

ఎలక్ట్రిసిటీ సమస్య: 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడేవారు అనరు ఒకవేళ మీకు 3 యూనిట్ల కంటే తక్కువ ఉంటే మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించవచ్చు ఇది మీ స్థానిక విద్యుత్ AE లాగిన్ కు వెళ్లడం జరుగుతుంది పరిశీలించి అర్హులు అయితే మీకు పథకం వర్తిస్తుంది.

తల్లికి వందనం అర్బన్ ప్రాపర్టీ సమస్య: 

మున్సిపల్ ఏరియా పరిధిలో 1000 Square Feet కన్నా ఎక్కువ ఇల్లు ఉన్న వారు అర్హులు ఒకవేళ మీకు తక్కువ ఎన్నుకుంటే మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పించిన తర్వాత మున్సిపల్ కమిషనర్ పరిశీలించి మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది.

తల్లికి వందనం

ఇన్కమ్ టాక్స్ సమస్య:

ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు ఒకవేళ మీరు చెల్లించకుండా ఉంటే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నందు అర్జీ సమర్పిస్తే వాటిని MRO స్థాయి అధికారి పరిశీలించి మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది.

Join WhatsApp Group 

పై సమస్యలకు అర్జీలు సమర్పించడానికి కేవలం 20 జూలై వరకు మాత్రమే అవకాశం ఉంది అర్హులు అయిన వారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అప్పుడే మీకు తల్లికి వందనం పథకం డబ్బులు ఖాతాలో జమ చేస్తారు.

1 thought on “తల్లికి వందనం డబ్బు పడని వారు వెంటనే ఇలా చేయండి, సమయం 20 జూన్ వరకు ఉంది.”

Leave a Comment

error: Content is protected !!