Annadata Sukhibhava Scheme Update:
ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు వారందరికీ శుభవార్త రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వాటా తో కలిపి 20000 రైతులకు జమ చేస్తారని చెప్పిన సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా మొదటి విడత క్రింద రాష్ట్ర ప్రభుత్వం 5000 మరియు కేంద్ర ప్రభుత్వం 2000 మొత్తం 7000 అన్నదాత సుఖీభవ – PM కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జూన్ 20 వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు తప్పనిసరిగా రైతులు EKYC పూర్తిచేసుకుని ఉండాలి అప్పుడే మీ బ్యాంకుల్లో నిధులు జమ చేస్తారు మన EKYC పూర్తి అయిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Annadata Sukhibhava పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పోవడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల
Annadata Sukhibhava List Check:
అన్నదాత సుఖీభవ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి రైతులు అందరూ https://pmkisan.gov.in/ వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు ఒకవేళ మీ పేరు లేకపోతే వెంటనే రైతు సేవా కేంద్రం లేదా మీసేవ కేంద్రాల్లో EKYC పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు ప్రభుత్వం విడుదల చేసిన నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాకు రావడం జరుగుతుంది. జూన్ 20 వ తేదీ ఈ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే మీ పేరును పరిశీలించుకోండి. మొదట ఈ పథకం జూన్ 12 విడుదల చేయాలని ప్రభుత్వం భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 20 వ తేదీ విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే చేయాలని భావిస్తోంది.
FAQ’s:
1.Annadata Sukhibhava మొదటి విడత ఎంత డబ్బులు వేస్తారు..?
Ans) రాష్ట్ర ప్రభుత్వం 5000 కేంద్ర ప్రభుత్వం 2000 మొత్తం 7000
2.అన్నదాత సుఖీభవ విడుదల చేసే తేదీ..?
Ans) 20 జూన్ 2025 న విడుదల చేయనున్నారు.