Current Affairs: 29 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్

Current Affairs 29 May 2025:

Daily Current Affairs లో భాగంగా ఈరోజు తేది 29 మే 2025 చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగం ఇప్పుడు చూద్దాం..

1)DRDO చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది..?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ans) డాక్టర్ సమీర్ కామత్

వివరణ: DRDO చీఫ్ గా డాక్టర్ సమీర్ కామత్ కు కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది అతను మీ 2026 వరకు పదవిలో కొనసాగుతారు ఇది అతనికి రెండవ పొడిగింపు.

2) క్రికెటర్ అనిల్ కుంబ్లే ఏ రాష్ట్రానికి అటవీశాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు..?

ANS) కర్ణాటక

వివరణ: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం క్రికెటర్ అనిల్ కుంబ్లే ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 4 ఏనుగులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే దాదాపు 75 కు పైగా కుంకి ఏనుగులు కర్ణాటక అటవీ శాఖ పరిధిలో ఉన్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ కి మరో రెండు కుంకి ఏనుగులు పంపిస్తారు.

3) భారత్ కు చెందిన ఏ పారా జావెలిన్ ఆటగాడు ప్రపంచ రికార్డు సృష్టించారు..?

ANS) మహేంద్ర గుర్జార్ 

నెలల వారిగా Current Affairs చదవడం కోసం మన TG ACADEMY యాప్ డౌన్లోడ్ చేసుకోండి – Available Here

వివరణ: స్విట్జర్లాండ్ లో జరుగుతున్న నాట్విల్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ లో పురుషుల జావెలిన్ F42 విభాగంలో భారత్కు చెందిన మహేంద్ర గుర్జార్ ప్రపంచ రికార్డు సృష్టించి దేశానికి గర్వకారణంగా నిలిచారు 27 ఏళ్ల గుర్జార్ 61.17 దూరం జావెలిన్ విసరడం జరిగింది.

4) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరియు ఎయిర్ బస్ కలిసి ఎక్కడ H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి..?

Ans) కర్ణాటక

వివరణ: టాటా అడ్వాన్స్ సిస్టం మరియు ఎయిర్ బస్ కలిసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద కర్ణాటక లోని కోలార్ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి H125 హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాన్ ను ఏర్పాటు చేయనున్నాయి ఇక్కడ మొత్తం 500 వరకు హెలికాప్టర్లు అసెంబుల్ చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తారు.

5) తాజాగా ఏ దేశం భారత పర్యాటకుల కోసం వీసా రహిత ప్రవేశాలను మొదలు పెట్టింది..?

Ans) ఫిలిప్పీన్స్

వివరణ: భారతదేశం నుండి పర్యాటకులను ప్రోత్సహించడానికి ఫిలిప్పీన్స్ దేశం భారతీయ ప్రయాణికులు వీసా రహిత ప్రవేశ ఎంపికలను ప్రవేశపెట్టింది మే 2025 నుండి అర్హత కలిగిన భారతీయ పౌరులు వారి పాస్ పోర్ట్ ద్వారా 14 నుంచి 30 రోజులపాటు దేశంలో ప్రయాణించవచ్చు.

Join WhatsApp Group 

ఏపీ లో ఉచిత స్కూటీ ఇచ్చే పథకం

ఏపీ లో 15 వేలు ఉచితంగా ఇచ్చే పథకం

Current Affairs 29 May 2025

ఇటువంటి Current Affairs సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Current Affairs: 29 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్”

Leave a Comment

error: Content is protected !!