పదవ తరగతి అర్హత ఉంటే సచివాలయం లో జాబ్ | Grama Sachivalayam Jobs 2025 | ASHA Worker Jobs 2025

Grama Sachivalayam Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఆశా కార్యకర్త ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా పశ్చిమగోదావరి రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 55 ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో కొనడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

కావాల్సిన అర్హతలు: 

  • దరఖాస్తు చేయుటకు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • ఖాళీగా ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు.
  • వివాహిత అయి ఉండాలి లేదా విడో మహిళలకు అవకాశం ఉంది.
  • గరిష్ట వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలి.

Grama Sachivalayam Jobs 2025

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 4 జూన్ 2025 నుండి 10 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Grama Sachivalayam Jobs 2025

దరఖాస్తు చేయు విధానం: 

అర్హత ఉన్న అభ్యర్థులు మీ Grama Sachivalayam ఆఫీస్ నందు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సచివాలయం ఆఫీస్ లో ANM వద్ద మీ అప్లికేషన్స్ సమర్పించండి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Notification Details

ఇటువంటి గ్రామ సచివాలయం ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!