Thalliki Vandanam: రేపు తల్లికి వందనం 15 వేలు, కొత్త వారికి మరో అవకాశం

Thalliki Vandanam Update:

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రేపు ‘తల్లికి వందనం’ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 67,27,164 మంది విద్యార్థులకు 15000 చొప్పున 8745 కోట్లు విడుదల చేయనున్నారు అర్హుల జాబితా ఇప్పటికే గ్రామ మరియు వార్డు సచివాలయం శాఖ నుండి తీసుకోవడం జరిగింది నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కు డబ్బులు జమ చేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాలతో డబ్బులు జమ కాకపోతే మరో అవకాశం ఇవ్వచ్చు అలాగే ప్రభుత్వం ఒకట వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది లో అడ్మిషన్ అయ్యే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఒకవేళ మీరు ఇంకా అడ్మిషన్ అవ్వకుంటే వీరికి మరో అవకాశం ఉండచ్చు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Thalliki Vandanam పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి కింద ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

Thalliki Vandanam Eligibility:

రేషన్ కార్డు కలిగిన కుటుంబం అర్హులుగా పరిగణించి ప్రభుత్వం వారికి డబ్బులు జమ చేస్తారు అయితే తల్లులు తప్పనిసరిగా క్రింద తెలిపిన విధంగా మీ డేటా అప్డేట్ చేసుకొని ఉండాలి.

  • ప్రతి విద్యార్థి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉండే Household Mapping డేటా లో తప్పనిసరిగా ఉండాలి.
  • తల్లి యొక్క బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి (NPCI లింక్)
  • పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు 75% హాజరు అయ్యి ఉండాలి.

Thalliki Vandanam Update

పైన తెలిపిన అర్హతలు ఉంటే చాలు తల్లులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాకు రేపు ఉదయం తల్లికి వందనం డబ్బు జమ చేయడం జరుగుతుంది కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కావున డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఒక నాలుగు రోజులు వేచి చూడండి తప్పనిసరిగా మీకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది.

Join WhatsApp Group 

ఇటువంటి తల్లికి వందనం పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Thalliki Vandanam: రేపు తల్లికి వందనం 15 వేలు, కొత్త వారికి మరో అవకాశం”

Leave a Comment

error: Content is protected !!