సికింద్రాబాద్ రైల్వే లో 1672 పోస్టులు భర్తీ | Railway Group D Notification 2025 | Latest Railway Jobs Telugu

Railway Group D Notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు గ్రూప్ D నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 2352 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు. వయస్సు 18 నుండి 36 మధ్య వయస్సు ఉండాలి. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Railway ఉద్యోగ సమాచారం మీ వాట్సాప్ లో రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥ప్రభుత్వ సంస్థలో భారీ నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు: 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 23 జనవరి 2025
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2025

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Railway రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేశారు ఇందులో Group D పోస్టులు 2352 భర్తీ చేస్తున్నారు.

🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం 10 వ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు మన సొంత రాష్ట్రంలో ప్రభుత్వ Railway పర్మినెంట్ ఉద్యోగాలు.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు వయసు ఉన్నవారు అర్హులు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంది.

🔥CISF కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

జీతం వివరాలు: 

ఈ ఉద్యోగానికి మీరు ఎంపికైతే అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 32,000/- వరకు రావడం జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి OC మరియు OBC అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి పరీక్షకు హాజరు అయితే ఈ ఫీజు రీఫండ్ ఇస్తారు.

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు శారీరక సామర్థ్య పరీక్షలు (PET) నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.

Railway Group D Notification 2025

పరీక్ష విధానం: 

ఈ ఉద్యోగాలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది ఒక తప్పు ప్రశ్నకు ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. ఒకటే రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

🔥కోర్టులో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తులు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online 

ఇటువంటి Railway Group D ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “సికింద్రాబాద్ రైల్వే లో 1672 పోస్టులు భర్తీ | Railway Group D Notification 2025 | Latest Railway Jobs Telugu”

Leave a Comment

error: Content is protected !!